Breaking News

అక్రమ కట్టడం కూల్చివేత

తాడేపల్లి (తెలుగు తేజం ప్రతినిధి): ఉండవల్లిలో గుంటూరు ఛానల్ వద్ద అనుమతి లేకుండా కట్టిన కట్టడాని అమరావతి రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ అధికారులు కూల్చివేస్తున్న వైనం.ఉండవల్లి గ్రామానికి చెందిన కొయ్యగూర అశోక్ రెడ్డి గత సంవత్సరం నిబంధనలకు విరుద్ధంగా మూడు అంతస్తుల భవనం నిర్మించాడు.AMRDA అధికారులు పలుమార్లు నోటీసులు ఇచ్చిన సమాధానం ఇవన్ని భవనం యజమాని.ఒక్క మంత్రి అండదండలు ఉంది అని కొందరి అభిప్రాయం.గతంలో కూల్చకుండా ఆ మంత్రి అడ్డుపడినట్లుగా తెలుస్తోంది.ఈ క్రమంలో విజయవాడకు చెందిన ఓ వ్యక్తి దీని సవాల్ చేస్తూ కోర్టునీ ఆశ్రయించడంతో కోర్టు కూల్చివేయమాని ఆదేశాలు జారీ చేసింది.దీనితో అధికారులు ఈరోజు ఉదయం నుంచి కూల్చివేసే ప్రక్రియ మొదలుపెట్టారు.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *