Breaking News

ఈనెల 19న జాప్ 29వ ఆవిర్భావ దినోత్సవం

విజయవాడ:జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్( జాప్)29 ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమం ఈనెల 19 అనగా శుక్రవారం నాడు కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కృష్ణా జిల్లా అధ్యక్షులు కోలా. అజయ్ మరియు ప్రధాన కార్యదర్శి ఉదయ్ కుమార్ విలేకరుల సమావేశంలో తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ స్టేట్ అధ్యక్షులు పున్నం రాజు ఆదేశాల మేరకు శుక్రవారం ఉదయం 8 గంటలకు విజయవాడ బందర్ రోడ్ లో గల ప్రధాన కార్యాలయం నందు ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నామని ఈ సందర్భంగా సీనియర్ పాత్రికేయులకు స్టేట్ అధ్యక్షులు చేతుల మీదగా సన్మానం మరియు మెమొంటో ప్రధానోత్సవం జరుగుతుందని కృష్ణ జిల్లా అధ్యక్షులు కోలా అజయ్ తెలిపారు .

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *