Breaking News

కరోనా నిబంధనలు పాటించకుండా దేవాదాయ ధర్మాదాయ శాఖలో మీటింగ్ ఏమిటి

తెలుగు తేజం, విజయవాడ : కరోనా నిబంధనలు పాటించకుండా కృష్ణాజిల్లా దేవాదాయ ధర్మాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ శనివారం జరిగే మీటింగుకు హాజరుకావాలని అని ఆ శాఖకు సంబంధించిన,అసిస్టెంట్ కమిషనర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ లు, గ్రేడ్ వన్ ఆఫీసర్లకు కు సర్క్యులర్లు జారీ చేయటం విడ్డూరంగా ఉంది . జిల్లాలో కరోనా వైరస్ ఉద్ధృతంగా వ్యాప్తి చెందుతున్న పుడు ఇలాంటి మీటింగ్ లను నిర్వహించడం ఏమిటని పలువురు అధికారులు తలలు పట్టుకుంటున్నారు ఇప్పటికైనా జిల్లాస్థాయి ఉన్నతాధికారులు స్పందించి డి సి ఏకపక్ష నిర్ణయాలు అడ్డుకోవాలని కోరుతున్నారు…

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *