Breaking News

కొత్త ఒరవడికి నాంది పలికిన కృష్ణా జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్

హనుమాన్ జంక్షన్ సర్కిల్ పరిధిలోని వీరవల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో గత సంవత్సరం సెప్టెంబర్ నెలలో ఆరంజ్ ట్రావెల్స్ బస్సు ప్రయాణికురాలు చెందిన 15 లక్షల రూపాయల విలువ చేసే 250 గ్రాముల బంగారు ఆభరణాలు గుర్తుతెలియని వ్యక్తులు దొంగలించారు. ఎటువంటి ఆధారాలు లేని కేసులు ఎంతో చాకచక్యంగా వ్యవహరించి మధ్యప్రదేశ్ ధర్ జిల్లా కేశవ గ్రామం వెళ్లి నేరస్తుల కోసం సుమారు నెల రోజులు గురించి నిందితులను అదుపులోకి తీసుకున్నారు.ఈ కేసులు చాకచక్యంగా వ్యవహరించిన హనుమాన్ జంక్షన్ పోలీస్ సిబ్బంది తో పాటు వారి కుటుంబ సభ్యులను ఎస్పీ కార్యాలయానికి ఆహ్వానించి సి ఐ కే సతీష్ , వీరవల్లి ఎస్ఐ సుబ్రహ్మణ్యం హెచ్ సి సర్దార్ పీసీసీలు బాలకృష్ణ ఆది బాబులను జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ ప్రత్యేకంగా అభినందించి సత్కరించారు

.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *