Breaking News

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కరోనా బారి త్వరగా కోలుకోవాలని అనాసాగరం జనసేన పార్టీ ఆధ్వరంలో ప్రత్యేక పూజలు

తెలుగు తేజం, నందిగామ : జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కరోనా బారి నుండి త్వరగా కోలుకోనీ ప్రజల ముందుకు రావాలని నందిగామ నియోజకవర్గం, అనాసాగరం జనసేన పార్టీ . జనసైనికులు ఆధ్వర్యంలోఅనాసాగరం గ్రామంలో వేంచేసి ఉన్న భక్తాంజనేయ స్వామి వారి ఆలయంలో ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ యొక్క కార్యక్రమానికి, అనాసాగరం 20వ వార్డు కౌన్సిలర్ తాటివెంకట కృష్ణ, మరియు హనుమంతరావు, బ్రహ్మం, వేణు, మళ్లీ, సాయి, విజయ భాస్కర్, మణికంఠ, నవీన్ (నాని) బుద్ధుడు, వీర మహిళలు: లక్ష్మిసృజన, మాధవి, ఆదిలక్ష్మి మరియు జనసైనికులు వీర మహిళలు పాల్గొన్నారు.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *