Breaking News

జర్నలిస్ట్‌ హెల్త్‌ స్కీం పొడిగింపు

తెలుగు తేజం, అమరావతి : రాష్ట్ర ప్రభుత్వం వర్కింగ్‌ జర్నలిస్ట్‌ హెల్త్‌ స్కీం పథకాన్ని 2020-21 ఆర్థిక సంవత్సరానికి పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు సమాచార పౌరసంబంధాల శాఖ కమిషనర్‌ టి.విజయకుమార్‌రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. అక్రిడిటేషన్లు కలిగి, అక్టోబరు 1 నుంచి డిసెంబరు 31 వరకు రెన్యువల్‌ చేయించుకున్న వర్కింగ్‌ జర్నలిస్టులందరూ ఈ పథకం కింద 30-11-2020 తేదీలోపు ప్రీమియం రూ.1250 చెల్లించాలని తెలిపారు.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *