Breaking News

దాచేపల్లి పట్టణంలో వైసీపీ లో అంతర్గత పోరు

పల్నాడు జిల్లా: దాచేపల్లి పట్టణంలో వైసీపీ లో అంతర్గత పోరు ఒకరిపైఒకరు కత్తులతో దాడులు ఇద్దరికి తీవ్రగాయాలు.14 వార్డ్ కౌన్సిల్ మెంబర్ విషయం లో గతంలోనే గొడవలు ఉండటంతో అప్పుడు mlc తరుపున ఇండిపెండెంట్ అధ్యార్ది గా sk షరీఫ్ పోటిచెయ్యగా వైసీపీ mla తరుపున మండల అధ్యక్షుడు జకీర్ హుసేన్ పోటీ చేసేరు.అప్పుడు ఇండిపెండెంట్ అధ్యార్ది చేతిలో జకీర్ హుసేన్ ఒడి పోవడం ఒకరిపై ఒకరు ఆధిపత్యం కోసం పోరాడుతున్న రు .ఇంట్లో నిద్రిస్తున్న ఎమ్మెల్సీ వర్గానికి చెందిన జాన్ పేరా అతని తమ్ముడు భాష పై కత్తు కర్రలతో దాడి తీవ్ర గాయాలు కావడంతోమెరుగైన వైద్యం కోసం పిడుగురాళ్ల ప్రైవేట్ హాస్పిటల్ కి తరలింపు

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *