Breaking News

ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన పిఎసిఎస్ అధ్యక్షులు లు ముక్కామల

తిరువూరు (తెలుగు తేజం ప్రతినిధి);ఎన్టీఆర్ జిల్లా తిరువూరు మండలం ఆంజనేయపురం చిట్యాల గ్రామాల్లో రైతు భరోసా కేంద్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన పిఎసిఎస్ అధ్యక్షులు లు ముక్కామల సీతారామయ్య ,ఎంపీటీసీ సభ్యురాలు మామిడి కోటేశ్వరి, సర్పంచ్ లు తుమ్మలపల్లి శ్రీనివాసరావు, మామిడి కుటుంబరావు . ఈ కార్యక్రమంలో రైతులు గ్రామస్తులు సొసైటీ సిబ్బంది పాల్గొన్నారు

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *