Breaking News

ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన లో అపశృతి


బాపులపాడు తెలుగుతజం ప్రతినిధి :బాపులపాడు మండలం మల్లవల్లి గ్రామ శివాలయం లో నేడు ధ్వజస్తంభ ప్రతిష్టాపన జరుగుతుండగా రాతి ధ్వజస్తంభం ఒక్కసారిగా విరిగి పడిపోయింది. ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన సందర్భంగా భక్తులు పెద్ద ఎత్తున తరలిరావడంతో ఆలయ ప్రాంగణమంతా భక్తులతో కిటకిటలాడుతోంది .క్రేన్ సహాయంతో ధ్వజస్తంభాన్ని వేదమంత్రాల నడుమ ప్రతిష్టాపన చేయుచుండగా ధ్వజస్తంభం ఒక్కసారిగా విరిగి భక్తులపై పడటంతో తీవ్ర ఆహాకారాలు తో ఆలయ ప్రాంగణమంతా గందరగోళంగా తయారైంది .ఈ ప్రమాదంలో ఐదుగురు భక్తులకు తీవ్ర గాయాలు కాగా మరికొంతమందికి స్వల్ప గాయాలతో బయట పడ్డారు.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *