Breaking News

నర్సాపురంలో గ్యాస్‌ లీకేజీ కలకలం

తెలుగు తేజం, నర్సాపురం: పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం మండలం సీతారామపురం వద్ద ఓఎన్‌జీసీ గ్యాస్‌ పైప్‌లైన్‌ లీకేజీ కలకలం రేపింది. పైప్‌లైన్‌ నుంచి గ్యాస్‌ స్వల్పంగా లీకవడంతో మంటలు ఎగసిపడుతున్నాయి. దీంతో పరిసర ప్రాంత రైతులు భయాందోళనకు గురయ్యారు. సమాచారమందుకున్న ఓఎన్‌జీసీ, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలు అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *