Breaking News

నివాస స్థలాల లబ్ధిదారుల ఎంపిక పూర్తి

తెలుగు తేజం, మోపిదేవి: ఇళ్ల స్థలాలు లేని పేదలకు స్థలాలు ఇచ్చేందుకు లబ్ధిదారులను ఎంపిక చేసినట్లు తహసీల్దార్‌ కె.మస్తాన్‌ శనివారం తెలిపారు. మండలలోని 13 గ్రామపంచాయతీల పరిధిలో 1,103 మందికి స్థలాలు ఇస్తామన్నారు. ఈ నెల 25న లబ్ధిదారులకు డిఫారం పట్టాలను అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేశ్‌బాబు చేతులమీదుగా అందించనున్నట్లు తహసీల్దార్‌ చెప్పారు.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *