Breaking News

భారత్‌ అద్భుతంగా పుంజుకుంది: ప్రపంచ బ్యాంక్‌

వాషింగ్టన్‌: కరోనా కల్లోలం, దేశవ్యాప్త లాక్‌డౌన్‌ కారణంగా ఏర్పడ్డ ఆర్థిక సంక్షోభం నుంచి భారత్‌ అద్భుతంగా పుంజుకుందని ప్రపంచ బ్యాంక్‌ తెలిపింది. అయితే, ఇంకా పూర్తిగా బయటపడలేదని పేర్కొంది. వచ్చే ఆర్థిక సంవత్సరం భారత స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ) 7.5-12.5 మధ్య ఉండొచ్చని అంచనా వేసింది. వ్యాక్సినేషన్‌ వేగం, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణ, మరోసారి ఆంక్షల వంటి అంశాలే భారత ఆర్థిక వ్యవస్థ గమనాన్ని నిర్దేశించనున్నాయని ఓ నివేదికలో పేర్కొంది.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *