Breaking News

మెరిటోరియస్ అవార్డు అందుకున్నట్రెజరీ ఉద్యోగి వెంకటేశ్వర రావు

తెలుగు తేజం, మచిలీపట్టణం : 72వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా మచిలీపట్నం లో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో జిల్లా కేంద్రం మచిలీపట్నం ట్రెజరీ లో ఆఫీస్ సబార్డినేట్ గా పనిచేస్తున్న వెంకటేశ్వర రావు జిల్లా కలెక్టర్ మహ్మద్ ఇంతియాజ్ చేతుల మీదుగా మెరిటోరియస్ అవార్డు అందుకున్నారు. ఈ సందర్బంగా ట్రెజరీ ఉద్యోగులతో పాటు పలువురు వెంకటేశ్వరరావు కు అభినందనలు తెలిపారు.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *