Breaking News

మైలవరంలో జనసేనపార్టీ ఆధ్వరంలో గణ తంత్ర దినోత్సవం వేడుకలు

తెలుగు తేజం, మైలవరం : మైలవరం నియోజకవర్గంలో మైలవరం జనసేనాపార్టీ కార్యలయం నందు జనసేనాపార్టీ నాయకులు కార్యకర్తలు ఘనంగా 72వ గణ తంత్ర దినోత్సవం వేడుకలు నిర్వహించారు. అనంతరం స్థానిక పంచాయతీ ఎన్నికలు మీద నియోజకవర్గ కార్యకర్తలు నాయకులు సమావేశం నిర్వచించడం జరిగింది. నియోజకవర్గంలో ప్రతి గ్రామాల్లో పంచాయతీ ప్రెసిడెంట్ మరియు వార్డు నెంబర్లు నిలపెడుతున్నామని నియోజకవర్గ ఇన్ ఛార్జ్ అధికార ప్రతినిధి అక్కల రామమోహనారావు గాంధీ గారు మీడియా ముఖంగా చెప్పారు ఈకార్యక్రమంలో బొలియశెట్టి శ్రీకాంత్, చెరుకుమల్లి సురేష్,శీలం బ్రహ్మయ్య, పడగాల ఉదయ్,సాంబశివరావు, నరసింహ, కోలా రాజు, ధర్మరావు,చింతల లక్ష్మీ, పోలిశెట్టి తేజా, కాంతారావు,రమేష్ మరియు కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *