Breaking News

మైలవరం లో ప్రచారలో పాల్గొన్న టీడీపీ మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు

తెలుగు తేజం, మైలవరం: మైలవరం పంచాయితీ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ బలపర్చిన సర్పంచ్ అభ్యర్థి నీ గెలిపించాలని మాజీ మంత్రి దేవినేని ఉమ, నగరం లో ప్రచారాన్ని నాయకులు, కార్యకర్తల సమక్షంలో ప్రారంభించారు. మైలవరం పంచాయితీ సర్పంచ్ అభ్యర్థివిద్యావంతురాలు కూమారి సౌందర్య ను అత్యధిక మెజారిటీ తో గెలిపించాలని ఓటర్లను కోరారు. అధికారాన్ని అడ్డపెట్టుకుని అభ్యర్థులను భయ పెడుతు నీచా రాజకీయాలు స్థానిక వైఎస్సార్సీపీ నాయకులు చేస్తున్నారు. మీ బెదిరింపులకు భయపడేది లేదు తెలుగుదేశం పార్టీ బలపర్చిన అభ్యర్థులు విజయం సాధించటం తథ్యం అని దేవినేని ఉమ అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *