Breaking News

వన్ టౌన్ శ్రీవారి హుండీ ఆదాయం రూ.2.78 లక్షలు

వన్ టౌన్ తెలుగు తేజం ప్రతినిధి:వన్ టౌన్ బ్రాహ్మణవీధిలోని ∙శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దేవస్థానంలో భక్తులు స్వామి వారికి సమర్పించిన కానుకల హుండీల ద్వారా రూ.2,78,752ల ఆదాయం లభించినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి గెల్లి హరిగోపీనా«ద్‌బాబు తెలిపారు. ఐదు నెలల 20 రోజులకు ఈ ఆదాయం లభించినట్లు అయన అన్నారు. హుండీ లెక్కింపు కి. . దేవాదాయ శాఖ పక్షాన చల్లంరాజుసత్రం కార్యనిర్వహణాధికారి సీతారామయ్య పర్యవేక్షణాధికారిగా హజరయ్యారు. ఈ హుండీ లెక్కింపు ఈ కార్యక్రమానికి ఆలయ ఛైర్మన్‌ గుడిపాటి పాపారావు, సభ్యులు సురేష్, బ్రమరాంబ, వరలక్ష్మీ, మల్లేశ్వరి ,ఆలయ సిబ్బంది, అర్చకులు, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *