Breaking News

విజయవాడలో విరిగిపడ్డ కొండచరియలు ఒకరు మృతి

విజయవాడ: భారీ వర్షాల కారణంగా విజయవాడలో కొండ చరియలు విరిగి పడిన ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు. విద్యాధరపురం నాలుగు స్తంభాల సెంటర్లో నివాసాలపై కొండచరియలు విరిగిపడటంతో ఇల్లు  ధ్వంసమైంది. దాంతో ఆ ఇంట్లో నివాసముంటున్న వ్యక్తి మట్టిలో కూరుకుపోయాడు. మట్టి పెళ్లలను తొలగించి అంబులెన్స్‌లో హుటాహుటిన ఆస్పత్రికి తీసుకెళ్లాన ఫలితం లేకపోయింది. తీవ్ర గాయాలపాలైన బాధితులు చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోమయాడు.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *