Breaking News

సీఎం జగన్ కు స్వాగతం పలికిన నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి

విజయవాడ తెలుగు తేజం ప్రతినిధి:ఇంద్రకీలాద్రి దశరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో మూలానక్షత్రం రోజున శ్రీ కనకదుర్గా మాతకు పట్టువస్తాలు సమర్పించేందుకు విచ్చేసిన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి విజయవాడ నగరమేయర్ రాయన భాగ్యలక్ష్మి పుష్పగుఛ్ఛాన్ని అందజేసి స్వాగతం పలికారు

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *