Breaking News

కన్నుల పండుగగా స్వామి వారి అభిషేకం

తెలుగు తేజం, విజయవాడ : స్థానిక నందమూరి నగర్లో వేంచేసి ఉన్న శ్రీ మరకత రాజరాజేశ్వర స్వామి వారి దేవాలయంలో కార్తీక మాసం పర్వదినాన్ని పురస్కరించుకొని శనివారం స్వామివారికి ప్రత్యేక అభిషేకం , పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని చావలి చంద్రశేఖర శర్మ రుద్ర, నమక, చమకాలతో శాస్త్రోక్తంగా నిర్వహించారు. పరిసర ప్రాంత వాసులు భక్తి శ్రధ్దలతో స్వామివారిని దర్శించుకున్నారు.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *