Breaking News

పెనుగంచిప్రోలు తిరుపతమ్మ అమ్మ వారికి వెండి మకరతోరణం బహూకరణ

తెలుగు తేజం, పెనుగంచిప్రోలు : కృష్ణ జిల్లా పెనుగంచిప్రోలు తిరుపతమ్మ అమ్మవారికి హైదరాబాద్‌కు చెందిన చింతల రాధిక శ్రీ, సుదర్శన్‌ దంపతులు రూ. 3.80 లక్షల విలువైన వెండి మకరతోరణాన్ని సోమవారం బహూకరించారు. ప్రధానార్చకుడు మర్రెబోయిన వెంకట రమణ మకరతోరణానికి పూజలు చేసి, దాతలకు అమ్మవారి, స్వామివారి ప్రసాదాలు అందజేశారు.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *