Breaking News

భారత్ ను హిందూ దేశంగా ప్రకటించాలి

అయోధ్య : భారతదేశాన్ని అన్ని హిందూ దేశంగా ప్రకటించాలి డిమాండ్ చేస్తూ మహంతి పరమహంస దాస్ సోమవారం అయోధ్యలో ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. దేశ విభజన తర్వాత ముస్లింలు అధికంగా ఉన్న పాకిస్తాన్ ను ఇస్లామిక్ దేశంగా ప్రకటించారని . కానీ హిందువులు అధికంగా ఉన్న భారతదేశాన్ని మాత్రం హిందూ దేశంగా ప్రకటించకుండా పాలకులు నిర్లక్ష్యం చేస్తున్నారని తక్షణమే భారత దేశాన్ని హిందూ దేశంగా ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు అలాగే బంగ్లాదేశ్, పాకిస్తాన్ ల లో నివసించే హిందువులందరూ మాతృభూమి మైన భారత్ కు తరలిరావాలని అని ఆయన పిలుపునిచ్చారు

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *