Breaking News

వంగవీటి రంగా రావు ఆధ్వర్యంలో శ్రీ అయోధ్య రామ మందిర నిర్మాణం కొరకు నిధి సేకరణ

తెలుగు తేజం, జగ్గయ్యపేట : వంగవీటి రంగా రావు ఆధ్వర్యంలో జగ్గయ్యపేట 19 వార్డులో రామ మందిరంలో పూజలు నిర్వహించి అనంతరం
శ్రీ అయోధ్య భవ్యమైన రామ మందిర నిర్మాణం కొరకు విరాళాలు సేకరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కొడాలి అపర్ణా, మల్లికార్జున్ దంపతులు, గోలీ రాఘవేంద్ర రావు, రేవూరి జగన్మోహనరావు, బోగ్గవరపు రామకృష్ణ, మదు, పచ్చిపాలు నాగేశ్వరరావు, పసుపులేటి శ్రీకృష్ణ, మేడురీ వెంకటేశ్వరరావు, మధన్, సిమసర్తి శ్రీనివాసరావు, పెనుగొండ రామకృష్ణ, మద్దుల బాబు రావు, లక్ష్మి కౌసల్య తదితరులు పాల్గొన్నారు.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *