Breaking News

వైసిపి నుండి బీజేపీలో చేరిన కరిసే ఆనందరావు దంపతులు

తెలుగుతేజం, వత్సవాయి : వత్సవాయి మండలంలోని మక్కపేట గ్రామానికి చెందిన కరిసే ఆనందరావు, ఘాన్సీరాని దంపతులు మండలపార్టీ అధ్యక్షులు దామాల ప్రసాద్ సమక్షంలో గురువారం భారతీయ జనతా పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎప్పటి నుండో పార్టీలో ఉన్న వారికి ప్రాధాన్యత లేకపోవడంతో విసుగు చెంది బిజెపిలో చేరమన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మన్నే శ్రీనివాసరావు, పార్టీ పరిశీలకులు సంపత్ కుమార్, మాచర్ల శ్రీనివాస్, మండల ప్రధాన కార్యదర్శి లంకెల మల్లారెడ్డి, పిళ్ళెం కోటయ్య, మన్నెం మురళి తదితరులు పాల్గొన్నారు.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *