Breaking News

ఎయిరిండియా కొత్త సీఈఓగా క్యాంప్‌బెల్ విల్సన్‌!

Air India New Boss Campbell Wilson - Sakshi

ఎయిర్‌ ఇండియా సీఈఓ, మేనేజింగ్‌ డైరెక్టర్‌గా క్యాంబెల్ విల్సన్ నియమితులయ్యారు. ఆయన నియామకాన్ని టాటా సన్స్‌ ప్రకటించింది. 50ఏళ్ల విల్సన్‌కు విమానయాన రంగంలో 26ఏళ్ల అనుభవం ఉంది. ప్రస్తుతం సింగపూర్ ఎయిర్‌లైన్స్(ఎస్‌ఐఏ) అనుబంధ సంస్థ అయిన స్కూట్‌కు సీఈఓగా పనిచేస్తున్నారు.

ఈ సందర్భంగా విల్సన్‌ను ఎయిరిండియాకు సీఈఓగా నియమించడం పట్ల ఎయిర్ ఇండియా చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ స్పందించారు. ప్రపంచ స్థాయి విమానయాన సంస్థను నిర్మించడంలో విల్సన్‌తో   కలిసి చేసేందుకు ఎదురు చూస్తున్నట్లు తెలిపారు.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *