Breaking News

తితిదే ‘కల్యాణమస్తు’ ముహూర్తం ఖరారు

తెలుగు తేజం, తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) ఆధ్వర్యంలో నిర్వహించే ‘కల్యాణమస్తు’ కార్యక్రమానికి ముహూర్తం ఖరారైంది. ఏటా ఈ కార్యక్రమం ద్వారా తితిదే పేదలకు ఉచిత వివాహాలు జరిపిస్తోంది. నేటి ఉదయం ఆలయం వద్దనున్న నాదనీరాజన వేదికపై పండితులు లగ్నపత్రిక రాయనున్నట్లు తితిదే వెల్లడించింది. లగ్నపత్రికను శ్రీవారి పాదాల వద్ద ఉంచి ముహూర్తాన్ని ఖరారు చేయనున్నారు.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *