Breaking News

కంకిపాడు తహశీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడులు

కంకిపాడు తెలుగుతేజం ప్రతినిధి: కంకిపాడు తహశీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడులు నిర్వహించారు. రెవెన్యూ ఇన్స్పెక్టర్ కృష్ణ నాయక్ మంతెన గ్రామానికి చెందిన మల్లేశ్వరరావు ఫ్యామిలీ సర్టిఫికెట్ కోసం 5 వేల రూపాయలు లంచం డిమాండ్ చేశాడు. ఈ నేపథ్యంలో ఆర్ మల్లేశ్వరరావు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. లంచం తీసుకుంటూ ఉండగా అర్. ఐ ని ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *