Breaking News

విశాఖ రైల్వేజోన్ పై తప్పుడు ప్రచారం : ఎంపీ విజయసాయి

విశాఖపట్నం: విశాఖ రైల్వే జోన్‌పై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఎంపీ విజయసాయిరెడ్డి మండిపడ్డారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, నిన్నటి సమావేశంలో రైల్వే జోన్‌ అంశమే చర్చకు రాలేదన్నారు. విశాఖకు రైలే​ జోన్‌ వచ్చి తీరుతుందన్నారు. విశాఖకు రైల్వే జోన్‌ రాకపోతే రాజీనామా చేస్తానన్నారు. సీఎం జగన్‌​ ప్రభుత్వంపై అక్కసుతోనే ఎల్లో మీడియా తప్పుడు రాతలు రాస్తోందని దుయ్యబట్టారు

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *