Breaking News

అక్రమ రేషన్ బియ్యం నిల్వలపై స్పెషల్ బ్రాంచ్ పోలీసులు దాడి

తెలుగు తేజం, కంచికచెర్ల : కంచికచెర్ల మండలం గొట్టుముక్కల గ్రామంలో అక్రమంగా నిలువ ఉంచిన రేషన్ బియ్యం నిల్వలపై స్పెషల్ బ్రాంచ్ పోలీసులు దాడి చేసారు. అందిన సమాచారం మేరకు గొట్టుముక్కల గ్రామంలో ఒక ఇంట్లో నిల్వచేసిన 40 టన్నుల రేషన్ బియ్యం (సుమారు 20 క్వింటాళ్ల) స్వాధీనం చేసుకుని రెవెన్యూ అధికారులకు అప్పగించిన విజిలెన్స్ అధికారులు. ఈ అక్రమ రేషన్ బియ్యం నిల్వలపై కేసు నమోదు చేసినట్లు గా కంచికచెర్ల పోలీసులు తెలిపారు.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *