Breaking News

ఆరో వార్డు అభ్యర్థినిగా కందిమళ్ల శాంత నామినేషన్

తెలుగు తేజం, కంచికచర్ల : కంచికచర్ల గ్రామంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన ఆరో వార్డు అభ్యర్థిని కందిమళ్ల శాంత. డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ సమక్షంలో ఆదివారం నామినేషన్ దాఖలు చేశారు. పంచాయతీ కార్యాలయంలో నామినేషన్ వేయడం జరిగినది.ముందుగా కంచికచర్ల పార్టీ నాయకులు ,కార్యకర్తలతో పెద్ద ఎత్తున భారీ జన సముహంతో కంచికచర్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుండి కలిసి భారీ ర్యాలీతో ఊరేగింపుగా నామినేషన్ దాఖలు చేశారు

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *