Breaking News

ఎమ్మెల్యే వంశీ దాతృత్వంతో పూర్ణ రావుకు శస్త్ర చికిత్స

గన్నవరం తెలుగు తేజం ప్రతినిధి:ప్రేగు సంబంధిత వ్యాధితో బాధపడుతున్న కూర్మా రావు ఎమ్మెల్యే డాక్టర్ వంశీ దాతృత్వంతో ఊరట లభించింది గుంటూరు ఎన్టీఆర్ కాలనీ కి చెందిన పూర్ణరావు ప్రేగు సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు గత మూడు నెలల నుండి ఆహారం తీసుకోవడాని కి ఇబ్బంది పడుతున్నాడునీళ్ళు త్రాగి బ్రతుకుతున్నాడు ప్రేగుల్లో రక్త ప్రసరణ జరగడం లేదు ఈ నేపథ్యంలోగుంటూరు విజయవాడ లోని ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రులను సంప్రదించగా ఆరోగ్యశ్రీ లేదని శస్త్రచికిత్స చేయడానికి ఎవరు ముందుకు రాలేదు శస్త్ర చికిత్సకు రెండు మూడు లక్షల రూపాయలు ఆర్థిక స్థోమత లేని పూర్ణ రావు ఎమ్మెల్యే వంశీ వంశీని సతీసమేతంగా కలిసి తమ బాధను దీంతో స్పందించిన వంశీ ఈ వ్యాధికి ఎక్కడ సర్జరీ చేస్తారు తెలుసుకున్నారుతిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర మెడికల్ సైన్సెస్ లో సంబంధిత వ్యాధికి చికిత్స సంబంధిత అధికారులతో మాట్లాడి వారిని తిరుపతి తిరుపతి పంపించారు వంశీ సలహా మేరకు తిరుపతి ఆసుపత్రుల్లో ఆసుపత్రిలో చేరారు అక్కడ ఉచితంగా ఆపరేషన్ చేసినట్లు తెలిపారు వంశీదాతృత్వం వల్ల తాను ప్రాణాలు నిలబెట్టుకున్నాననే ప్రాణదాత వంశీకి కృతజ్ఞతలు తెలుపుతూ తన నియోజకవర్గం కాకపోయినా మానవతా దృక్పథంతో చేసిన సాయానికి పలువురు అభినందనలు తెలిపారు

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *