Breaking News

కృష్ణా జిల్లా లో 117 కరోనా కేసులు

తెలుగు తేజం, విజయవాడ : జిల్లాల్లో బుధవారం 117 కరోనా కేసులు నమోదయ్యాయి. మరో ఇద్దరు బాధితులు కొవిడ్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఈ కొత్త కేసులతో కలిపి జిల్లాలో మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 45,675కి చేరుకుంది. కరోనా మరణాలు అధికారికంగా 639కి పెరిగాయి. కొవిడ్‌ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితుల్లో 145 మంది గడచిన 24 గంటల్లో వ్యాధి నుంచి కోలుకుని ఇళ్లకు చేరుకోగా, ఇంకా 1,233 మంది ఆసుపత్రుల్లోనే చికిత్స పొందుతున్నారు.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *