Breaking News

కోత్త హంగులతో విజయవాడలో జోయ్ అలుక్కాస్ 2021

తెలుగు తేజం, విజయవాడ : ఈ కొత్త సంవత్సరం ,కోత్త హంగులతో విజయవాడలో జోయాలుక్కాస్ షోరూం పునః ప్రారంభంతో తన పోషకులకు సరికొత్త ఆఫరింగ్ తో ముందుకు వచ్చింది. కస్టమర్ అనుభవం పెంచడానికి షోరూం అధునికరించబడి మరింత స్థలం మరియు మెరుగైన సదుపాయాలతో విస్తరించబడింది. పునః ప్రారంభోత్సవ సందర్భంగా , జోయాలుక్కాస్ గ్రూప్ ఎండీ , ఛైర్మన్ జాయ్ అలుక్కాస్ మాట్లాడుతూ విజయవాడలోని మా వినియేగదారులు ఈ కొత్త సంవత్సరంలో నవీకరించబడిన షోరూం ప్రారంభించడం సంతోషంగా ఉందని ఈ పునః ప్రారంభోత్సవం మకర సంక్రాంతి పండగ సంబరంతో కలిసి రావడం మరింత సంతోషంగా ఉందని నవీకరించబడిన షోరూంని సందర్శించి సరికొత్త మకర సంక్రాంతి కలక్షన్స్ మరియు మా షోరూంలోని ప్రత్యేకమైన ఆఫర్లని అన్వేషించవలసిందిగా మా వినియేగదారులందర్నీ ఆహ్వానిస్తున్నామని అధునీకరించబడిన షోరూం మరిన్ని ఎక్కువ కలక్షన్స్ మరియు డిజైన్లని ప్రదర్శిస్తుందని తెలిపారు.ప్రతీ కొనుగోలు పై కస్టమర్లు గ్యారంటీ బహుమతిని పొందే తమ మకర సంక్రాంతి ఆఫర్ ని జోయాలుక్కాస్ ప్రకటించిందన్నారు.ఈ కార్యక్రమంలో రమేష్ కృష్ణన్ , రిటైల్ మేనేజర్ ఫ్రాన్సిస్ పిడి , డిజిఎం సుధాకర్ చౌదరి మోహన్ స్పిన్ టెక్స్ ఇండియా లిమిటెడ్ ఎండి పద్మిని,విజయవాడ షోరూం మేనేజర్ అంతో థామస్ షోరూం సిబ్బంది పాల్గొన్నారు.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *