Breaking News

ఘనంగా అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి

తెలుగు తేజం, కంచికచర్ల : కంచికచర్ల లోని స్థానిక పెద్ద బజారులో అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా జగ్గయ్యపేట మాజీ శాసనసభ్యులు శ్రీరాం రాజగోపాల్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం ఎంతగానో కృషిచేసిన మహానీయుడని ఆయన చేసిన సేవలు కొనియాడారు ఈ కార్యక్రమంలో వాసవి యువసేన అధ్యక్షులు జూలూరి విశ్వనాథం ఆర్యవైశ్య సంఘం నాయకులు దొడ్డ రామ్మోహన్ రావు జిల్లా శ్రీనివాసరావు పమిడిమర్రు పవన్ దొడ్డ మహేష్, కొప్పు ప్రసాదు, గుండా నాగేశ్వరావు, కటకం పుల్లారావు, దొడ్డ నాగరాజు, జూలూరు చంద్రశేఖర్ ఆర్యవైశ్య సోదరులు పాల్గొన్నారు.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *