Breaking News

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి : ఎమ్మెల్యే

తెలుగు తేజం. నందిగామ : నందిగామ లో జర్నలిస్టుల సమస్యలు పరిష్కారం కు కృషి చేస్తానని నందిగామ ఎంఎల్ఎ జగన్మోహన్ రావు అన్నారు. అమరావతి క్యాపిటల్ రీజినల్ ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన తాళ్ళూరి విశ్వేశరావు , జర్నలిస్ట్ గోపాలకృష్ణ లను నందిగామ జర్నలిస్టుల వెల్ఫేర్ కార్యాలయంలో ఎమ్మెల్యే మొండితోక జగన్మోహనరావు,అంతర్జాతీయ నాట్యతార రాధా మోహన్లు సన్మానించారు.పెన్ నాయకులు బడే ప్రభాకర్ రావు,కన్నెగంటి సజ్జన్ రావు ,నందిగామ వర్కింగ్ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు వెలది సుగుణ శేఖర్, గౌరవ సలహాదారు ఘంటా విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *