Breaking News

టిటిడి చైర్మన్ గా మళ్లీ వై.వి.సుబ్బారెడ్డి.

తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గా మళ్లీ వై.వి.సుబ్బారెడ్డి ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ఇటీవలే ఆయన పదవీకాలం ముగిసిన సంగతి విధితమే త్వరలోనే ఆయన చైర్మన్ పదవీ బాధ్యతలు చేపట్టి పాలకమండలి సమావేశం నిర్వహించే అవకాశం ఉంది

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *