Breaking News

టిడ్కో గృహాలను సందర్శించిన మంత్రి బొత్స సత్యనారాయణ

తెలుగు తేజం, జగ్గయ్యపేట : ఆంధ్రప్రదేశ్ పురపాలక మరియు పట్టణాభివృద్ది,పట్టణ గృహాల శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ శనివారం జగ్గయ్యపేట లోని టిడ్కో గృహాలను సందర్శించారు. వారితో పాటు రాష్ట్ర ప్రభుత్వ విప్ జగ్గయ్యపేట శాసనసభ్యులు సామినేని ఉదయభాను , నూజివీడు శాసనసభ్యులు మేకా ప్రతాప్ అప్పారావు , నందిగామ శాసనసభ్యులు డా. మొండితోక జగన్ మోహన్ రావు , మైలవరం శాసనసభ్యులు వసంత కృష్ణప్రసాద్, తిరువూరు శాసనసభ్యులు కొక్కిలిగడ్డ రక్షణనిధి ఉన్నారు.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *