Breaking News

పంటలను తక్షణమే మార్కెట్ యార్డ్ లో కొనుగోలు చేయాలి :

కంచికచర్ల మండలం టిడిపి అధ్యక్షుడు కోగంటి బాబు డిమాండ్


తెలుగు తేజం, కంచికచర్ల : కంచికచర్ల మండలం గ్రామం లో తడిసిన వరి, మొక్కజొన్న, ప్రతి, పంటలు తక్షణమే మార్కెట్ యార్డ్ లో కొనుగోలు చేయాలన్నారు. పలు గ్రామాల్లో పర్యటించిన ఆయన రైతులు చాలా సమస్యలు ఎదురుకుంటుంన్నారని, వైసీపీ ప్రభుత్వం లో రైతులు ఎంతో ఇబ్బంది పడుతున్నారని. వరి ధాన్యం మొక్కజొన్న లో కొనుగోలు చేయాలంటే వైసీపీ పార్టీ వారి మాత్రమే కొనుగోలు చేస్తాననడం ఎంతవరకు న్యాయమని ప్రజలు ఎంతో ఇబ్బంది పడుతున్నారు ఇలాంటి పరిస్థితిలో రైతులకు పార్టీలన్నీ ముద్రించడం దారుణమని, రైతు భరోసా కేంద్రాల్లో వైసీపీ పార్టీ వారికి నష్టపరిహారం కలిగిస్తానని చెప్పటం.. పలు గ్రామాల్లో పర్యటించి నేను ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి కనిపిస్తోంది ఇప్పటికైనా అధికారులు కళ్ళు తెరిచి రైతులకు న్యాయం చేయాలని మండల టిడిపి అధ్యక్షుడిగా నేను డిమాండ్ చేస్తున్నారన్నారు.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *