Breaking News

తమిళనాడును ముంచేత్తుతున్న వర్షాలు

చెన్నై, కన్యాకుమారి, కడలూరు సహా పది జిల్లాలకు వాతావరణ శాఖ ఆరంజ్ అలర్ట్ ప్రకటించింది. ఇక నీలగిరిలో కొండ చరియలు విరిగిపడ్డాయి.దీంతో.. ఊటీకి వెళ్లే వాహనాలు, రైళ్లను తాత్కాలికంగా రద్దు చేశారు. కొండచరియలు విరిగిపడి పట్టాలపై పెద్దపెద్ద బండరాళ్లు పడిపోయాయి. వీటిని సిబ్బంది తొలగిస్తున్నారు. వర్షాల కారణంగా దక్షిణ తమిళనాడులో భారీగా పంట నష్టం వాటిల్లింది.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *