Breaking News

తోటచర్ల జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం

తెలుగు తేజం, పెనుగంచిప్రోలు : కృష్ణాజిల్లా, పెనుగంచిప్రోలు మండలం తోటచర్ల జాతీయ రహదారిపై తెలంగాణ రాష్ట్రం జాన్ పాడు నుండి విజయవాడ వెళ్తున్న ఆటోను వెనుక నుండి కారు ఢీకొన్న ఘటనలో ఆటో బోల్తా పడింది ఈ ఘటనలో ఆరుగురు తీవ్రగాయాలపాలయ్యారు. వీరిని నందిగామ చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *