Breaking News

దుర్గమ్మను దర్శించుకున్న ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్

విజయవాడ: ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మను రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్‌ఎస్‌ఎస్) సంస్థ చీఫ్ మోహన్ భగవత్ శనివారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మోహన్‌ భగవత్‌కు మేళతాళాలతో ఆలయ ఈవో, ఇతర అధికారులు స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనం అనంతరం వేద పండితుల చేత వేద ఆశీర్వచనం పొందారు. ఆపై మోహన్ భగవత్‌కు ఆలయ అధికారులు పట్టు వస్త్రాలు సమర్పించారు. 

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *