Breaking News

పార్సెల్ వాహనంలో అక్రమ మద్యం రవాణా

తెలుగు తేజం, కంచికచెర్ల : ఎస్పీ రవీంద్రబాబు మరియు నందిగామ డిఎస్పీ జీవి రమణమూర్తి ఆదేశాల మేరకు దొనబండ చెక్పోస్ట్ వద్ద వాహనాల తనిఖీలో భాగంగా ఏ ఆర్ సి పార్సెల్ సర్వీస్ మినీ వ్యాన్ లో హైదరాబాద్ నుండి విశాఖపట్నం తీసుకు వెళ్లుతున్న 250 అక్రమ మద్యం సీసాలు, రూ. 5 వేలు విలువైన గుట్కా పొట్లాలను కంచికచర్ల పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు నందిగామ సీఐ సతీష్ తెలిపారు. ఒకరిని అరెస్ట్ చేసి వాహనం సీజ్ చేశామన్నారు.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *