Breaking News

భక్తి శ్రద్ధలతో స్వామి ఇడుముడి

తెలుగు తేజం , గొల్లపూడి :అయ్యప్ప క్షేత్రం లో కుటుంబ సమేతంగా ఇడుముడి తీసుకున్న ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్.ఈరోజు ఉదయం 11 గంటలకు ప్రారంభం కానున్న శభరిమల దైవ దర్శనం యాత్ర.దైవ సంకల్ప యాత్ర దిగ్విజయంగా పూర్తి చేసుకోవాలని మైలవరం వైసీపీ శ్రేణులు ఆకాంక్ష. ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ని కలిసి అయ్యప్ప దర్శనం చేసుకున్న పార్టీ నేతలు.ఎమ్మెల్యే వసంత తనయుడు దీమంథ్ సాయి ని కలిసి యాత్ర దిగ్విజయంగా జరగాలని అభినందించిన మైలవరం యువత.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *