Breaking News

మోపిదేవి మండలం కాసానగరం సమీపంలో ప్రధాన రహదారిపై రోడ్డు ప్రమాదం

. చల్లపల్లి మండలం చింతలమడ గ్రామం నుండి మోపిదేవి మండలం పెదప్రోలు గ్రామంలో వివాహానికి వెళ్తుండగా చోటుచేసుకున్న ప్రమాదం.ఈ ప్రమాదంలో4చనిపోయారు. వెంటనే స్పందించి క్షతగాత్రులకు సేవలందించిన చల్లపల్లి ఎస్ఐ సందీప్ ,పోలీసు సిబ్బంది. ఘటనాస్థలాన్ని పరిశీలించిన అవనిగడ్డ డిఎస్పీ మెహబూబ్ బాషా.కొనసాగుతున్న సహాయ చర్యలు.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *