Breaking News

రక్తదానం చేయండి… ప్రాణదాతలు కండి…

జననేత జగనన్న పుట్టిన రోజు సందర్బంగా…..
జగనన్న సైనికులమని గర్వంగా చాటుకుందాం రండి
మైలవరం శాసనసభ్యులు వసంత కృష్ణ ప్రసాదు

తెలుగు తేజం మైలవరం : ప్రియతమ నేత ఐదు కోట్ల ఆంధ్రుల అశా కిరణం యువ ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి జన్మదినోత్సవం సందర్బంగా ఈ నెల 21 న మైలవరం నియోజకవర్గంలోని అన్ని మండల కేంద్రాలలో, గ్రామాల్లో పెద్ద ఎత్తున రక్తదాన శిభిరాలు ఏర్పాటు చేయడం తో పాటు వృద్ధులకు వికలాంగులు అనాథలకు అనేక సేవా కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పార్టీ శ్రేణులు యువత పెద్ద సంఖ్యలో పాల్గొని రక్తదానంతో పాటు సేవా కార్యక్రమాల్లో భాగస్వామ్యులు కావాలని విజ్ణప్తి చేసారు.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *