Breaking News

రాష్ట్ర సీఎం జగన్ మోహన్ రెడ్డికి మరియు శాసనసభ్యులు మొండితోక జగన్మోహనరావుకి కృతజ్ఞతలు తెలిపిన కంచికచర్ల పట్టణ వైసిపి అధ్యక్షులు వేమా. సురేష్ బాబు

తెలుగు తేజం, కంచికచర్ల: కృష్ణాజిల్లా కంచికచర్ల…… విజయవాడలో ప్రారంభానికి సిద్ధంగా ఉన్నా నిత్యవసర పంపిణీ మొబైల్ వాహనాలు రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభోత్సవం చేస్తున్నందుకు జగనన్న ప్రభుత్వం లో ప్రతి ఇంటికి నిత్యావసర సరుకులు రేషన్ బియ్యం ఇంటి వద్దకే వాలంటరీ స్ సహాయంతో ప్రతి నిరుపేద కి ఇంటికి వచ్చి అందచేయాలని ఆలోచించిన మా జగనన్నకు కృతజ్ఞతలు.. ఇటువంటి మంచి పథకాన్ని పెట్టినందుకు చాలా సంతోషకరం గా ఉందని నియోజకవర్గ శాసనసభ్యులు మొండితోక జగన్ మోహన్ రావు మరియు రాష్ట్ర అధికార ప్రతినిధి మొండితోక అరుణ్ కుమార్ గారికి కృతజ్ఞతలు తెలియజేశారు..
ప్రతి పేదవాడి ఇంటికి రేషన్ బియ్యం నిత్యవసర సరుకులు అందజేయాలని వాలంటీర్స్ ని ఆయన కోరారు..

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *