Breaking News

విద్యుత్ షాక్ తో ఇద్దరు మృతి

బ్రేకింగ్ న్యూస్

తెలుగుతేజం, తోట్లవల్లూరు

కృష్ణాజిల్లా తోట్లవల్లూరు మండలం పాముల లంక గ్రామంలో చోటు చేసుకున్న విషాద ఛాయలు

పాము లంక గ్రామం పొలం లో మోటర్ ఆన్ చేసేందుకు రాత్రి తన తనకి కొడుకు వరుసైన పాముల చిరంజీవిని తీసుకొని పాముల విజయాంభ పొలానికి వెళ్ళగా సర్వీస్ వైర్ తెగి పడటంతో అది గమనించని విజయమ్మ ఆ సర్వీసు వైర్ కి తగలగా వెంటనే విద్యుత్ షాక్ కి గురై ఆమె మరణించారు, పక్కనే ఉన్న కొడుకు పాముల చిరంజీవి ఆమెను కాపాడే ప్రయత్నంలో అతను కూడా విద్యుత్ షాక్ కి గురై మరణించాడు.

తెలుగు తేజం బ్రేకింగ్ పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *