Breaking News

శ్రీవారి బ్రహ్మోత్సవాలకు శ్రీకారం

తెలుగు తేజం విజయవాడ :వన్ టౌన్ బ్రాహ్మణ వీధి లో కొలువై ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రామోత్సవాలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా స్వామివారికి తిరుమంజన అభిషేకము నిర్వహించారు. అదేవిధంగా యాగశాలలో విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, అంకురార్పణ కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు . కార్యక్రమాలను ఆలయ చైర్మన్ గుడిపాటి పాపారావు, కార్యనిర్వాహణాధికారి గెల్లి హరి గోపీనాథ్ బాబు పర్యవేక్షించారు

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *