Breaking News

వన్ టౌన్ శ్రీ వారి శాశ్వత ఉభయానికి 50,116/- వేలు విరాళం

తెలుగు తేజం, విజయవాడ : వన్ టౌన్ బ్రాహ్మణవీధిలో వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం శాశ్వత ఉభయానికి విజయవాడ వాస్తవ్యులు తునుగుంట్ల ఇంద్రమోహన్ శ్రీ స్వామి వారికీ 50,116/- విరాళం అందజేశారు ఈ మొత్తాన్ని చెక్కు రూపంలో ఆలయ కార్యనిర్వాహణాధికారి గెల్లి హరి గోపీనాథ్ బాబుకి అందచేసినారు. ఈ సందర్భంగా ఇంద్రమోహన్ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ గుడిపాటి పాపారావు, ధర్మకర్తలు గర్రె సురేష్, పైడి ఫణి , పొట్ట రాముడు మరియు వరలక్ష్మి ఆలయ ప్రధాన అర్చకులు పి.శ్రీరామచంద్ర మూర్తి అర్చక స్వామి పి మురళీకృష్ణ చార్యులు తదితరులు పాల్గొన్నారు.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *