Breaking News

శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి హుండీ ఆదాయం రూ 55 లక్షల 38 వేల 170 రూపాయలు.

మోపిదేవి, తెలుగు తేజం: మోపిదేవి శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి హుండీల లెక్కింపు కార్యక్రమం సోమవారం నిర్వహించారు .స్వామి వారికి రూ 55 లక్షల 38 వేల 170 రూపాయలు నగదు. 94 గ్రాముల 750 మిల్లీగ్రాముల బంగారం. 2కేజీల 880 గ్రాములవెండి. లభించినట్లు చల్లపల్లి ఎస్టేట్ దేవాలయముల ఏ సి జి వి డి ఎన్ లీలా కుమార్ తెలిపారు. 75 రోజుల అనంతరం హుండీలు లెక్కించగా ఈ ఆదాయం లభించినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ మచిలీపట్నం డివిజన్ తనిఖీ అధికారి వి సుధాకర్. ఆలయ సూపరింటెండెంట్ మధుసూదనరావు. అధికారులు చెన్నకేశవ. టి రామకృష్ణ.బి మురళి.బి ప్రసాద్. వి ఎస్ కె మల్లేశ్వరరావు. దేవాదాయ శాఖ సిబ్బంది. ఎస్ బి ఐ మేనేజర్ సుబ్రహ్మణ్యం. ఎస్ బి ఐ అధికారులు. సిబ్బంది. దేవాదాయ శాఖ సిబ్బంది. ఎ ఎస్ ఐ టి ప్రసాద్ . పోలీసులు,.గ్రామస్తులు, భక్తులు పాల్గొన్నారు..

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *