Breaking News

ముక్తేశ్వర స్వామి సన్నిధికి నాగ సాధువులు

తెలుగు తేజం జగ్గయ్యపేట : మహాశివరాత్రి సందర్భంగా పరమ పవిత్రమైన ముక్తేశ్వరస్వామి దర్శించుకోవడానికి ఎంతో మంది భక్తులు వస్తూ కానీ కానీ శివరాత్రి సందర్భంగా నాగ సాధువులు స్వామివారిని దర్శించుకోవడానికి ప్రత్యేకంగా వస్తూ ఉండడం విశేషం. ఈ సందర్భంగా నాగసాధువుల తో ప్రత్యేక పూజలు చేయించుకోవడానికి కొందరు భక్తులు ఆసక్తి కనబరచడం ప్రత్యేకత సంతరించుకుంది…

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *